Friday, May 10, 2024

మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలములోని అప్పబట్టు గ్రామానికి చెందిన చొక్కా లింగం నిన్న ఆరణి యార్ ప్రాజెక్టులో వాగులు పడి మృతి చెందాడు. మృతిచెందిన కుటుంబాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పార్టీ నాయకులతో కలిసి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఆయన మాట్లాడుతు తుఫాన్ భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులో వాగులు ఎక్కువ నీరు వస్తోందన్నారు. ప్రజలు వాగులు, వంకుల దగ్గరకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైసీపీ మండల కన్వీనర్ హరిచంద్ర రెడ్డి, తాసిల్దార్ టి వి సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో శ్రీనివాసులు, వెలుగు ఏపీఎం వనిత, గోవిందంన్, మోహన్, మురాగ రెడ్డి, వెంకట్, శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement