Sunday, April 28, 2024

స్విమ్స్ కు రోబో బహూకరణ

తిరుపతి : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సహకారంతో పలమనేరుకు చెందిన పవన్ తయారు చేసిన రోబో ను స్విమ్స్ కు బహూకరించారు. శుక్రవారం మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ రోబో ను ప్రారంభించి స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ కు అందించారు. కోవిడ్ నేపథ్యంలో ఇలాంటి రోబోల ద్వారా రోగులకు సేవలు అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సుబ్బారెడ్డి చెప్పారు. రూ 50 వేల ఖర్చుతోనే ఈ రోబో తయారు చేసినట్లు పవన్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement