Monday, April 29, 2024

జులై 4న ప్రధాని మోడీ ఏపీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ జులై నెలలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జులై 4న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మోడీ పర్యటిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement