Thursday, April 18, 2024

Breaking: కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత.. టీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజాదర్భార్ కు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజాదర్భార్ కు అనుమతి లేదని పోలీసులంటున్నారు. పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. వంద మందికి పైగా టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement