Monday, April 29, 2024

Breaking: పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కేర్స్ ను ప్రారంభించారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పేరుతో పోర్టల్ ప్రారంభించారు. కోవిడ్ తో చనిపోయిన పేరెంట్స్ పిల్లలకు సాయంగా ప్రధాని మోడీ పీఎం కేర్స్ ను చేపట్టారు. పిల్లల పేరిట బ్యాంక్ అకౌంట్ లో రూ.10లక్షలు జమ చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement