Monday, April 29, 2024

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి..

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌కాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చీమ‌కుర్తి బైపాస్ రోడ్డు వ‌ద్ద ప్ర‌మాదం జ‌రిగింది. బైక్ ను గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీకొన‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ఈ ప్ర‌మాదంలో మృతులు రాజుపాలెం గ్రామ‌వాసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement