Sunday, May 19, 2024

జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


కందుకూరు : ప్రకాశంజిల్లా జాయింట్‌ కలెక్టర్ చేతన్‌ కందుకూరు పట్టణంలోని వార్డు సచివాలయాల పనితీరును ఆకస్మికంగా తనిఖీచేశారు. శ్రీనగం కాలనీ, శ్రీరామ్‌ నగం సచివాలయాలను పరిశీలించిన ఆయన రికార్డులను తనిఖీచేశారు. నిర్ధిష్ట పనివేళల్లో సిబ్బంది తప్పనిసరిగా సచివాలయంలో ఉండాలని ఆదేశించారు. పారిశుధ్యం పట్ల, కరోనా మహమ్మారి గురించి ప్రజలలో అవగాహన కల్పించాలని అన్నారు. కోవిడ టీకాలు గురించి ప్రజలలో ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు. మున్సిపల్‌ కమీషనం ఎస్‌.మనోహం, మేనేజం శ్రీనివాసన్‌ తదితరులు జాయింట్‌ కలెక్టం చేతన్‌ వెంట ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement