Monday, April 29, 2024

శ్రీ‌వారి సేవ‌లో బాలినేని.. అంద‌రూ సంతోషంగా ఉండాల‌ని కోరుకున్న‌ట్టు వెల్ల‌డి

రాష్ట్ర ప్రజలందతా సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఏడుకొండల స్వామిని ప్రార్ధించినట్లు తెలిపారు. శుక్రవారం తిరుమల శ్రీ‌వారిని సేవలో కుటుంబ సమేతంగా ఆయ‌న పాల్గొన్నారు. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందరికి ఏళ్లవేళలా ఉండాలని ప్రార్ధించ్చినట్లు మీడియాతో అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement