Sunday, April 28, 2024

బైక్ ను ఢీకొన్న ఆటో ట్రాలీ… ముగ్గురు మృతి

బైక్ ను ఆటో ట్రాలీ ఢీకొట్ట‌డంతో ముగ్గురు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఏపీలోని ప్ర‌కాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఎర్ర‌గొండ‌పాలెంలో ఈ రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. బైక్ ను ఆటో ట్రాలీ ఢీకొన‌డంతో అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు మ‌ర‌ణించారు. ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారు రంగ‌య్య‌, మ‌రియ‌మ్మ‌, ఆటో డ్రైవ‌ర్ గా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement