Tuesday, April 30, 2024

‘సీఎం జ‌గ‌న్ సుపరిపాలన వల్లే ప్రజాదరణ’..

అంబాజీపేట, ప్రభ న్యూస్: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలన వల్లే ప్రజాదరణ లభిస్తోందని తూర్పు గోదావరి జిల్లా.. పి.గన్నవరం నియోజక వర్గానికి చెందిన‌ వైకాపా జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు అన్నారు. ఈ మేరకు రావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి లో కలుసుకొని శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. బద్వేల్ ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో పార్టీ విజయం సాధించడటం పట్ల హర్షం వ్యక్తం చేసి అభినందించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపి బొకే అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement