Sunday, April 28, 2024

175 స్థానాల్లో వైసీపీని గెలిపించాలి.. మంత్రి రోజా

రాష్ట్రంలోని 175 స్థానాల్లో వైసీపీని గెలిపించాలని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. విశాఖ గర్జన సభలో మంత్రి మాట్లాడుతూ… 14ఏళ్లుగా సీఎంగా ఉండి.. ఉత్తరాంధ్ర వలసలను ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు డెవలప్ మెంట్ అవుతాయన్నారు. మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉందన్నారు. పాదయాత్ర పేరుతో ఇక్కడికి వచ్చి ఏం సంకేతం ఇస్తారని అన్నారు. తమ ప్రాంతం డెవలప్ మెంట్ కావాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement