Tuesday, May 7, 2024

పట్టాభికి బెయిల్

విజయవాడ: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ కు బెయిల్‌ మంజూరైంది. కస్టడీకి ఇవ్వాలనీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పట్టాభిని బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది.కృష్ణాజిల్లా గన్నవరం ఘటన కేసులో పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.. ఆయన తో పాటు మరో 13 మంది పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అందరికీ బెయిల్ మంజూరు చేసింది కోర్టు..

Advertisement

తాజా వార్తలు

Advertisement