Saturday, May 4, 2024

Breaking: గుంటూరులో మరో దారుణం.. మహిళపై అత్యాచారయత్నం

ఆంధ్ర ప్రదేశ్ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. మొన్న విజయవాడ, నిన్న గుంటూరు జిల్లాలో మహిళలపై అత్యాచారాలు జరగగా.. తాజాగా గుంటూరు జిల్లాలో మహిళపై అత్యాచారయత్నం జరిగిన ఘటన వెలుగుచూసింది. దుగ్గిరాలలో కొంతమంది యువకులు మహిళపై అత్యాచారయత్నం చేశారు. కూలీ పనుల కోసం వచ్చి.. ఆలయంలో నిద్రిస్తున్న మహిళను పొలాల్లోకి లాక్కెళ్లారు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో యువకులు పారిపోయారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement