Tuesday, April 30, 2024

Tirupati: కపిలేశ్వరునికి వెండి ఆభరణాల సమర్పణ 

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారికి తిరుప‌తికి చెందిన సూర నరహరి, కుసుమ దంపతులు ‌దాదాపు రూ.14లక్ష‌ల విలువ గ‌ల 16కేజీల వెండితో తయారు చేసిన ఆభరణాలను సమర్పించారు. ఈరోజు ఆలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ ఆభరణాలను దాత‌లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement