Thursday, May 2, 2024

AP: ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి..

విజయవాడ, ప్రభ న్యూస్ : అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి మరో పెద్ద అవినీతి చేప చిక్కింది. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి ఐడీఏ లో ఏసీబీ అధికారులు పన్నిన వలలో మరో అవినీతి అధికారి చిక్కాడు.

కొండపల్లి ఐడీఏ లో ఉన్న సెంచురీస్ ఫార్మాసూటికల్ కంపెనీ నుండి డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ బోయిలర్స్ నాగ‌భూష‌ణం, అసిస్టెంట్ రూ.1,10,000ల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కంపెనీకి చెందిన వాళ్ళ అనుమతులకు సంబంధించి లంచం తీసుకుంటుండగా అవినీతి అధికారులు దాడిచేసి పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement