Tuesday, May 7, 2024

చెరువులో మునిగి ఇద్ద‌రు చిన్నారులు మృతి..

నెల్లూరు: గూడూరు రూరల్ విందూరు గిరిజన కాలనీలోని చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. కాలనీకి చెందిన శ్రీహరి(6), మల్లికార్జున(5) లు చెరువులోకి దిగారు. అయితే వారికి ఈత రాకపోవడంతో నీటిలో పడి మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement