Friday, April 26, 2024

Nellore: రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి

రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గుడ్లూరు మండలం నరసాపురంలో బైక్ ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీహరి మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ శ్రీహరి కొండాపురం పీఎస్ లో విధులు నిర్వహిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement