Tuesday, May 21, 2024

బాలికోన్నత పాఠశాలలో సరస్వతీ పూజ..

చ‌దువుల త‌ల్లి స‌రస్వ‌తీదేవి విశేష అలంకరణ లో మెరిశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం బాలికోన్నత పాఠశాలలో సరస్వతీదేవి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోత‌కంగా నిర్వహించారు. అనంత‌రం బదిలీ అయిన ప్రధానోపాధ్యాయురాలు మాధవీలక్ష్మిని ఘనంగా సన్మానించారు.యమ్ ఈ వో శ్రీహరిబాబు..హెచ్ ఎమ్ లు ఝాన్సీ లత..శేషయ్య.. ఉపాధ్యాయులు..విద్యార్థులు త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement