Friday, May 3, 2024

AP: శ్రీ సత్యసాయి జిల్లాలో నేటి నుంచి నిజం గెలవాలి… పాల్గొననున్న నారా భువనేశ్వరి

నేడు ఏపీలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నేటి నుంచి నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొంటారు.

ఇందులో భాగంగా ఇవాళ పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి నారా భువనేశ్వరి చేరుకుంటారు. పుట్టపర్తి నియోజకవర్గం, పుట్టపర్తి రూరల్ మండలం, నిడుమామిడి గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement