Monday, May 6, 2024

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ ఆహ్వానం

ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌ను దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి లవన్న కలిసారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లిఖార్జునస్వామి వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం జగన్‌ను ఆహ్వానించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి జగన్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement