Friday, May 17, 2024

RIP – ఎపి మంత్రి దాడిశెట్టి రాజాకు మాతృ వియోగం …

తుని – ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా తల్లి సత్యనారాయణమ్మ(66) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. గుండెపోటుతో ఆమె మృతి చెందారు ఆమె వయసు 66 ఏళ్లు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల్లి మృతి నేపథ్యంలో దాడిశెట్టి రాజాకు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆమె అంత్యక్రియలు ఈ సాయంత్రం జరిగే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement