Thursday, May 2, 2024

KNL: చిన్నారిని చిదిమేసిన బొలెరో..

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలోని గంగవరం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ధనుష్ ఇంటి బయట ఆడుకుంటుండగా తండ్రి బొలెరో వాహనం బయటికి తీయడానికి రివర్స్ చేస్తున్నాడు. ఆ సమయంలో బాలుడు ధనుష్ పైకెక్కింది. దీంతో బాలుడు మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement