Sunday, April 28, 2024

నేడు సీఎం జ‌గ‌న్ తో మంత్రి బుగ్గ‌న భేటీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో రాష్ట్ర మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి భేటీ కానున్నారు. ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఈ భేటీ జ‌రుగ‌నుంది. పీఆర్సీపై నిర్ణ‌యం తీసుకోవ‌డంపై ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. పీఆర్సీపై రేపు స్ప‌ష్ట‌మైన హామీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. పీఆర్సీ పై ఉద్యోగులు గతంలో సీఎంను కలిసిన విషయం విదితమే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement