Thursday, April 25, 2024

మన్యం జిల్లాలో మంత్రి బొత్స పర్యటన

కొత్త జిల్లాగా ఏర్పాటవుతున్న పార్వతీపురం మన్యం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పర్యటించారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాట్లను మంత్రులు, ఎమ్మెల్యే అలజంగి జోగారావు పరిశీలించారు. కార్యాలయాల ఏర్పాట్లపై ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఆర్ కూర్మనాథ్ మంత్రులకు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement