Wednesday, May 15, 2024

వాహనం ఢీకొని చిరుత మృతి

కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి గువ్వల చెరువుదారి ప్రదాన దారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. సంఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారులు చేరుకున్నారు. చిరుతకు ఏడాది వయసు ఉంటుందని స్థానికులు చెపుతున్నారు. రోడ్డు పక్కన చెరువులోకి నీటికోసం వచ్చి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement