Thursday, May 2, 2024

మూలపేట పోర్టు పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ… LIVE

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల వ్యయంతో మూలపేట పోర్టు పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ నిర్వహిస్తున్నారు . ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష్య ప్రసారంగా వీక్షీంచగలరు..

YouTube video

ఈ కార్యక్రమం అనంతరం ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు కూడా సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement