టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు ఈరోజు శ్రీశైలంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కవిత దంపతులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం వారు మల్లికార్జున స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement