Wednesday, May 1, 2024

Breaking: క‌ర్నూలు క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త

క‌ర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాల‌యం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రేపు జరగనున్న పాపులర్ ఫ్రంట్ పార్టీ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వాలని కర్నూలు కలెక్టర్ కార్యాల‌యం ముందు పాపులర్ ఫ్రంట్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు పర్మిషన్ లేకుండా ధర్నా చేస్తున్న వారిని అడుపులోకి తీసుకున్నారు. అయితే వారి అరెస్టులకు నిరసనగా కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.. 3 టౌన్ సీఐ సంఘటన ప్రదేశానికి చేరుకుని ఆందోళన చేస్తున్న మహిళలకు సర్ది చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement