Sunday, April 28, 2024

విద్యార్థి ఆత్మహత్య…

కర్నూలు : ఓర్వకల్లోని ఏపీ మోడల్ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆదర్శ పాఠశాలలో పురుగుమందు తాగి గురువారం ఆత్మహత్య పాల్పడ్డాడు. బాలుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విద్యార్థి నాన్న కొద్ది కాలం క్రితమే మరణించినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ విద్యార్థి కుటుంబ సభ్యు లను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీస్ దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement