Sunday, May 5, 2024

ఈనెల 25న శ్రీశైల మల్లన్న ఆలయం మూసివేత

ఈనెల 25వతేదీన సూర్యగ్రహణం సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల ఆలయాన్ని మూసివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. గ్రహణం సందర్భంగా 25న ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత, శాశ్వత, పరోక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు వివరించారు. అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాత్రి 8గంటల నుంచి భక్తులను స్వామి అమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement