Monday, May 6, 2024

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

క‌ర్నూలు జిల్లా పాములపాడు మండలం జూటూరు గ్రామం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జూటూరు గ్రామానికి చెందిన అబ్బా సాహెబ్ (58) అనే వ్యక్తి సొంత పనుల పై రోడ్డుమీద వెళ్తుండగా వాహనం ఢీకొంది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పాములపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement