Monday, April 29, 2024

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనుల‌కు భూమి పూజ‌..

క‌ర్నూలు – పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు . పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ,నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ ,నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి. శంకుస్థాప‌న చేశారు. దీంతో విస్త‌రన ప‌నులు ప్రారంభ‌మయ్యాయి…. ఈ కార్య‌క్ర‌మంలో పలువురు రాజ‌కీయ నేతలు, సంబంధిత శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement