Sunday, April 28, 2024

AP : క‌ర్నూల్ జిల్లాలో అగ్నిప్ర‌మాదం..

క‌ర్నూల్ జిల్లాలో తెల్ల‌వారు జామున అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఎమ్మిగనూరు పట్టణంలో కమిటీ సర్కిల్ నందు వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న బంకులలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

- Advertisement -

హైవే కి ఇరువైపులు ఉన్న దుకాణం దారులు వేసిన చెత్తను కాల్చడం కోసం గుర్తుతెలియని వ్యక్తి నిప్పు పెట్టాడు. మంటలు పెద్దగా చెలరేగి పక్కనే ఉన్న ఒక బంకుకు నిప్పట్టుకోవడం జరిగింది. వెంటనే స్థానికులు స్పందించి అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement