Friday, May 3, 2024

ఎద్దు పొడిచి రైతు మృతి..

అవుకు రూరల్ : నంద్యాల అవుకు మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన శ్రీరాముల కంబయ్య(60) అనే రైతును ఎద్దు పొడిచి రైతు మృతి చెందాడు. పొలంలో కాడి ఎద్దులతో వ్యవసాయం చేస్తుండగా ఎద్దు పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement