Sunday, May 19, 2024

KNL: జగనన్న విద్యాకానుకను ప్రారంభించిన సీఎం జగన్

జగనన్న విద్యా కానుక ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా మూడో ఏడాది విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. 47.40లక్షల మంది స్కూల్ విద్యార్థులకు విద్యా కానుక ఉపయోగపడుతుంది. ఈసందర్భంగా విద్యార్థులతో సీఎం జగన్ మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement