Sunday, April 28, 2024

జ‌న‌వాసాల్లో ఎలుగుబంటు… బోనులో బంధించిన అధికారులు..

నంద్యాల జిల్లా..గడివేముల మండలం బిలకల గూడూరు గ్రామ సమీపంలో నేడు ఎలుగు బంటు ప్ర‌త్య‌క్ష్య‌మైంది.. ఈ విష‌యాన్ని స్థానికులు అట‌వీ శాఖ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు.. జిందాల్ పరిశ్రమ నందు బయట పొదల్లో దాకున్న ఎలుగుబంటును ఫారెస్ట్ గోరకల్ బిట్ ఆఫీసర్ అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో ఆత్మకూరు నుండి బోను తెప్పించి బంధించారు.. అనంత‌రం అక్క‌డి నుంచి తీసుకెళ్లారు.. దానిని తిరిగి అడ‌వీలోకి వ‌దిలివేస్తామ‌ని అధికారులు చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement