Monday, May 6, 2024

దుర్గమ్మ సన్నిధిలో చండీ హోమం..

విజయవాడ : దుర్గగుడి లో చండీహోమం ,లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమ లో భక్తులు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు అనుగుణంగా ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కార్తీక‌మాసం రానుండ‌టంతో ఇక విరివిగా పూజ‌లు జ‌రుగుతాయ‌ని పూజారులు వివ‌రించారు. భ‌క్తులు ఈ పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొని తీర్థ ప్ర‌సాదాలు స్వీక‌రించాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement