Sunday, May 5, 2024

శానిటైజ‌ర్ తాగి ఇద్ద‌రు మృతి…

విజయవాడ: నగరంలో శానిటైజర్ తాగి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం కలకలం రేపుతోంది. శానిటైజర్ తాగడం వల్లే వారు చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతుండగా వైద్యులు మాత్రం ధృవీకరించడం లేదు. మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో రిక్షా కార్మికులు, కూలీలు శానిటైజర్‌ను కూల్ డ్రింక్‌లో కలుపుకుని సేవించారు. ఈక్రమంలో విజయవాడ వన్‌టౌన్‌‌కు చెందిన బెజవాడ మధు, సత్యనారాయణ అనే వ్యక్తులు మృతి చెందారు. కాగా అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement