Monday, April 29, 2024

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ద‌ర్శించుకున్న ప‌ద్మ‌శ్రీ గ్ర‌హీత‌

మోపిదేవి: కృష్ణాజిల్లా, మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని పద్మశ్రీ పురస్కార గ్రహీత, సుప్ర‌సిద్ధ భార‌తీయ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు ద‌ర్శించుకున్నారు. ఆల‌యానికి కొద్దిసేప‌టి క్రితం చేరుకున్న ఆయ‌న స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. రేడియేషన్ ఆంకాలజిస్ట్ గా ఆయ‌న అమెరికాలో సేవ‌లందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement