Thursday, April 25, 2024

Breaking : నాలాల అభివృద్ధి రూ. వెయ్యి కోట్లు – మంత్రి కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. హైద‌రాబాద్ లో అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ స‌మాధానం చెప్పారు. నాలాల అభివృద్ధికి చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని తెలిపారు.హైద‌రాబాద్ లో దాదాపు వెయ్యి కోట్ల‌తో నాలాల అభివృద్ధి చేప‌ట్టామ‌న్నారు. ప‌నుల ప‌ర్య‌వేక్ష‌ణ‌కి ముగ్గురు చీఫ్ ఇంజ‌నీర్ల‌ని కేటాయించామ‌న్నారు. 60ప‌నులు చేప‌ట్టామ‌న్నారు. వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు కేంద్రం ఇస్తున్న‌ది జీరో అని కేటీఆర్ తెలిపారు. జ‌స్ట్ ఫోటోలు తీసుకుని వెళ్ళార‌ని మంత్రి వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement