Sunday, May 19, 2024

Krishna: విష‌జ్వ‌రాల‌తో ఆరుగురు మృతి, 70మందికి అస్వ‌స్థ‌త‌

విష‌జ్వ‌రాల‌తో వారం రోజుల్లో ఆరుగురు మృతిచెంద‌గా, మ‌రో 70 మంది అస్వ‌స్థ‌త‌కు గురైన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలో జిల్లా తేంపల్లిలో విష‌జ్వ‌రాలు తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి. వారం రోజుల్లోనే ఆరుగురు చ‌నిపోగా, 70మంది వాంతుల‌తో తీవ్ర అస్వస్థ‌త‌కు గుర‌య్యారు. 20మందిని పిన్న‌మ‌నేని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గ్రామంలో ప‌రిస్థితిని గుడివాడ ఆర్డీవో స‌మీక్షిస్తున్నారు. పంచాయ‌తీ అధికారులు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. వాట‌ర్ ట్యాంక్ ద్వారా వ‌చ్చే నీళ్ల‌ను అధికారులు నిలిపివేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement