Wednesday, May 8, 2024

Ap | టీడీపీ ప్రచార గొడుగులు ప్రారంభించిన చంద్ర‌బాబు

హనుమాన్ జంక్షన్, (ప్రభ న్యూస్) : వచ్చే ఎన్నికల్లో యువతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తామ‌ని టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు అన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు టిడిపి అండగా ఉంటుంద‌న్నారు. మంగ‌ళ‌గారిలో ఇవ్వాల టీడీపీ గొడుగుల‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా రాష్ట్ర తెలుగు యువత సభ్యులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు. మంగళగిరిలో కలిసిన రాష్ట్ర టిడిపి సీనియర్ నాయకులు దేవినేని కిషోర్ బాబు, రాష్ట్ర తెలుగు యువత సభ్యులు గోగినేని మధు, గద్దె రఘుబాబు, ఆది, బట్టు సుమన్, ఎం సురేంద్ర ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement