Wednesday, May 1, 2024

సంగమేశ్వరాలయం వద్ద పెరిగిన కృష్ణా జలాలు

సప్తనదుల సంగమేశ్వరం వద్ద గత మూడు రోజులుగా కృష్ణా జలాలు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదిలో నీటి నిల్వలు పెరిగాయి. దీంతో సంగమేశ్వరాలయానికి దిగువన ఉన్న భీమలింగం ప్రాంతం నది జలాలతో మునిగిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెలలో నీటి నిల్వలు పెరగలేదు. కృష్ణా జలాలు పెరుగుతుండటంతో సంగమేశ్వరాలయానికి భక్తుల తాకిడి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement