Sunday, May 5, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం దసరా ఉత్సవాల్లో పాల్గొనేందుకు బైక్ పై వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొన్న ఘ‌ట‌న పందిళ్లపల్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్ద‌రు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాల‌య్యాయి. మృతులు కమలాపురం మండలం నల్లింగాయపల్లె వాసులుగా గుర్తించారు. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement