Wednesday, May 22, 2024

నేడు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్న టీ కాంగ్రెస్ నేత‌లు

తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఈరోజు ఈడీ విచార‌ణ‌కు హాజ‌రు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. దీనిలో భాగంగా ఈరోజు ఈడీ విచారణకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, గాలి అనిల్ కుమార్ లు హాజరుకానున్నారు. కాగా ఇప్పటికే ఈడీ ఎదుట షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్ లు హాజరైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత‌ల‌ను నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా అధికారులు ప్రశ్నించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement