Thursday, May 2, 2024

Kadapa : గరండాల వంకలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

కడప జిల్లా పులివెందుల యారగుడి పాలెంలో విషాదం చోటుచేసుకుంది. గరండాల వంకలో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతిచెందిన వారు జయ (9), తనిస (6)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement