Friday, May 17, 2024

టీ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ముఖ్య నేతలు, కార్యకర్తలతో వేర్వేరుగా చంద్రబాబు సమావేశం నిర్వహించారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. టీ టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల కూర్పుపై సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement