Friday, May 3, 2024

వృద్దాశ్రమంలో పండ్లు, అల్పాహారం పంపిణీ

ప్రొద్దుటూరు – అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రావణం స్వామి నాయుడు పిలుపుమేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా శుక్రవారం స్థానిక శ్రీ విజయశ్వరి వృద్ధాశ్రమం నందు పండ్లు, మరియు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మెగా అభిమానులు సుధాకర్, విక్రమ్, రామారావు, మెడికాల్ శ్రీను,చంద్ర, జిలాన్, రంగా, రవి కుమార్, శ్రావణ్, షరీఫ్, మధు, లక్ష్మీ నారాయణ, ఈ కార్యక్రమంలో లో మెగా అభిమానులు అందరూ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement