Monday, April 29, 2024

Breaking: సింహాచలం దేవస్థానంలో ప్రోటోకాల్ వివాదం

సింహాచలం దేవస్థానంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. చందనోత్సవంలో మర్యాదలు పాటించలేదని న్యాయమూర్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఈవో సూర్యకళకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యంపై ఈవో సీరియస్ అయ్యారు. ఏఈఓ, ఇద్దరు సూపరింటెండెంట్ లకు నోటీసులు జారీ చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement