Friday, May 3, 2024

ఎమ్మెల్యే దాసరి కి సన్మానం

రంజాన్ పర్వదినం రోజున ఈద్గా వద్ద ఏర్పాటు చేసినందుకు జమా మసీదు బృందం బృందం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నీ సత్కరించారు. ఎమ్మెల్యే దాసరి పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఈద్గా వద్ద ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జామా మజీద్ ఇమామ్ తోపాటు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement